Home » janasena
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య భాష గురించి మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు విమర్శలు అధికార పక్ష నాయకుల ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు. సీఎం కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు. ఢిల్లీలో జగన్పై ఇలాంటి అభిప్రాయమే ఉందన్నారు. దాంతో పాటు ‘175 అసెంబ్లీ స్థానా�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్ టూర్ సీక్రెట్గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం
ఆకలితో ఉన్నవారికి అన్నపూర్ణగా పేరొందిన ‘డొక్కా సీతమ్మ’ పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంటిన్లను ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని ప్రకటించిన పవన్ శనివారం (నవంబర్ 15) మంగళగిరిలో ‘డొక్కా సీతమ్మ’ క్యాంటీన్లను ప్
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇసుక కొరతపై రేపు(14 నవంబర్ 2019) చేపట్టనున్న దీక్షకు మద్దతు కోరుతూ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ లాంగ్ మార్చ్కు టీ�
ఏపీ సీఎం జగన్ చేస్తున్నమంచి పనులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కనిపించటం లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ కు వినిపిస్తోందని మండి పడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యో�
గత ప్రభుత్వాన్ని కూడా ఇసుక పాలసీ విధానాల్లో మేము చాలా గట్టిగా ఎండగట్టాం అని అన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు చేసిన వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి, వైసీపీ వాళ్లు పూర్తిగా ఇసుకని ఆపేశారు అని అన్నారు పవన్ కళ్యాణ్. తెలుగు భాష గు
భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు ఏర్పాటు చేయబోతోంది. డొక్కా సీతమ్మ పేరిట నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. అడ్డాల్లో కార్మికులు చేరే చోటు శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిపించడమే తమ ఉద్దేశ్యమన�
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి. ప్రజలు ఛీ కొట్టినా ధోరణి మార్చుకోకుండా పబ్బం గడుపుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం