Home » janasena
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. ఇసుక కొరత విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ
ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారితో వ్యక్తిగత విభేదాలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసమే ప్రభుత్వాన్ని
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై జనసేనాని ఫైర్ అయ్యారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మంత్రి అవంతి చేసిన విమర్శలను పవన్
ప్రభుత్వం భవన నిర్మాణ కార్నికుల సమస్య పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా నిలబడి జనసైనికులు నిరసన తెలపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్య కర్తలకు ఆదేశించారు. ప్రభుత్వం 2 వారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభ�
‘వాట్ యువర్ నైజం పవన్ కళ్యాణ్…ఏం పోరాటాలు చేశారు..పోరాటాలు చేయబట్టే తమపై కేసులున్నాయి..వాస్తవాలు ఏంటో గ్రహించాలి..సినిమాల్లో వేషాలు వేసుకొనే పరిస్థితి దగ్గరలో ఉంది’ అంటూ పవన్పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. భవన నిర్మా�
ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరతను తీర్చాలంటూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ లాంగ్మార్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే �
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇసుక సరఫరా ఆగిపోయి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్. ని�
ప్రజా సమస్యలపై..రాష్ట్రాభివృద్ధికి జనసేన చేసే కార్యక్రమాలకు..పోరాటలకు టీడీపీ సపోర్టు ఉంటుందని..ఆశీర్వాదం ఉంటుందని ప్రకటించారు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన లాంగ్ మార్చ్కు బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని, కార్యక్�
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఇసుక కొరతను తీర్చాలంటూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ లాంగ్మార్చ్ చేపట్టారు. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ చేపట్టిన లాంగ్ మ�