Home » janasena
ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్య తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతి
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే
ఏపీలో జనసేన పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పిన ఆ పార్టీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ లీడర్స్ ఇతర పార్టీల వైపు చూస్తున్�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో కీలక నేత షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి నుంచి జనసేన ఇంకా తేరుకోక ముందే ఆ పార్టీకి వరుసగా కీలక నేతలు దూరం అవుతుండగా మరో నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. లేటెస్ట్ గా బుధవారం(02 అక్టోబర్ 2019) జనసేన పార్టీ నుంచి సీని�
నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం
జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరబెట్టింది. దీంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే
సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం జగన్ వంద రోజుల పాలనపై పవన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం..పలు విమర్శలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. బాబు, బీజేపీతో పవన్ లాలూచీ పడ్డారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. �
ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై జనసేన రిపోర్ట్ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను జనసేనాని పవన్ విడుదల చేశారు. ''పారదర్శకత దార్శనికత