Home » janasena
ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ రిపోర్ట్ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను విడుదల చేశారు జనసేనాని పవన్. ''పారదర్శకత
జగన్ 100 రోజుల పాలనపై జనసేనాని పవన్ బుక్ లెట్ విడుదల చేశారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ 100 రోజుల పాలనలో చేసిన మంచి ఒక్కటే అని పవన్
జగన్ వంద రోజుల పాలనపై పవన్ స్పందించబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీపై విమర్శలు గుప్పించిన జనసేనాని... సర్కార్పై పోరుకు సిద్ధమతున్నారా? అందులో భాగంగానే
సీఎం జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంత సమయం తీసుకుంటామన్నారు. ప్రతి నెలా ప్రకటించిన పథకాలు అనేది ప్రకటనలకు కాదు.. ఆచరణలో కావాలన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోమన్న పవన్.. గత ప్రభ�
టీడీపీ నేత వంగవీటి రాధా..మలికిపురంకు చేరుకున్నారు. మండలంలోని దిండి రిసార్ట్స్లో పవన్ను కలిసేందుకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే రిసార్ట్స్లో 2019, సెప్టెంబర్ 05వ తేదీ గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సం�
టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి పవన్ కళ్యాన్ పై తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత�
ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్ది ద
ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రధాని మోడీ చాలా సమర్థవంతంగా పరిష్కరించారని కొనియాడారు. అవినీతి సహించని వ్యక్తి ప్రధాని మోడీ అని కితాబిచ్చారు. మోడీ తనకు వ్యక్తిగతంగా తెలుసు అని పవన్