Home » janasena
నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్ధి, ఎస్పీవై రెడ్డి ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నంద్యాల, కర్నూలులోని ఎస్పీవై రెడ్డి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది
కర్నూలు జిల్లా నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇంట్లో, ఆఫీస్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 27,2019) నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్ తీసుకుని మోసం చేశారని బ్యాంక్ అధికారుల ఫిర్యాదుత�
తెలంగాణలోని జనసేన పార్టీకి రెండు గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం జనసేనతో పాటు..మూడు పార్టీలకు కామన్ గుర్తులను కేటాయించిం�
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫలితాల వివాదంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మార్చడం దారుణం అన్నారు. 17మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం అన్న పవన్.. వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్
ఎన్నికల తర్వాత కాస్త విరామం తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్న పవన్ అందుకోసం భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భా�
25 సంవత్సరాల సుదీర్ఘ టార్గెట్ను పెట్టుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన జనసేన.. ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలోని కొన్ని ఆఫీసులను మూసివేసినట్లు వార్తలు వచ్చాయి. జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని, పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు పెట్టేస�
గుంటూరు : ఏపీలో పోలింగ్ (ఏప్రిల్ 11,2019) తర్వాత కనిపించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదన్నారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని త
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినట్లు భావిస్తున్న జనసేన తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తుంది. తెలంగాణలో పోటీ చేయాలని ఇప�
రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగ�
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోం