janasena

    పశ్చిమలో తీరం దాటేదెవరు : భయపెడుతున్న జనసేన

    April 19, 2019 / 01:42 PM IST

    సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్‌ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్�

    గెలుపెవరిది : కర్నూలు జిల్లాలో కోట్లలో పందేలు

    April 18, 2019 / 03:49 PM IST

    కాయ్ రాజా కాయ్.. ఇపుడు ఏపీలో ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోనే కాదు… జిల్లాల్లోనూ ఈ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఇంకాస్త ఎక్కువే ఉంది. ఎన్నికల  ముందు పొలిటికల్ హీట్‌ రాజేసిన ఈ డిస్ట్రిక్ట్..

    ఏపీ సీఎం ఎవరు : ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్

    April 18, 2019 / 03:35 PM IST

    ఏపీలో పోలింగ్ ముగిసి వారం రోజులు దాటింది. ఫలితాలకు నెల రోజులకు పైగా గడువుంది. ఇప్పుడు అందరి దృష్టి.. గెలిచేదెవరు? ఓడేదెవరు? అనే దానిపైనే. అభ్యర్థులకు కూడా ఇదే టెన్షన్‌. దీంతో బెట్టింగ్‌ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట�

    పవన్ కల్యాణ్ మౌనం : జనసైనికుల్లో అనుమానం, అయోమయం

    April 16, 2019 / 03:55 PM IST

    ఎన్నికలకు ముందు.. ఎన్నికల ప్రచారంలో ఉన్న ధీమా.. ఇప్పుడు జనసేనానిలో లేదా..?  ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న అనుమానంతోనే .. మౌనం దాల్చారా..? ఇదే ఇప్పుడు జనసైనికుల్లో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇంతకాలం తమదే గెలుపంటూ చెప్పుకున్న జనసేన

    ఆ దూకుడు, జోష్ ఏవి : పోలింగ్ తర్వాత పవన్ కల్యాణ్‌కి ఏమైంది

    April 16, 2019 / 03:41 PM IST

    ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…ఏపీలో హడావిడి చేశారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహించారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా…. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు. జనసే�

    గెలుస్తారా : అందరి చూపు పవన్ వైపే

    April 12, 2019 / 07:03 AM IST

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఓటింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనేది పక్కన పెడితే.. అందరి చూపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైనే ఉంది. తొలిసారి జనసేన ఎన్ని

    APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!

    April 12, 2019 / 01:29 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.

    ఈవీఎం పగలగొట్టిన జనసేన అభ్యర్థి : స్పందించిన పవన్

    April 11, 2019 / 06:05 AM IST

    విజయవాడ: అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్‌ ఛాంబర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ అనే

    ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు

    April 9, 2019 / 12:13 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.

    నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

    April 9, 2019 / 08:37 AM IST

    ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్

10TV Telugu News