janasena

    ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు

    April 9, 2019 / 12:13 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.

    నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

    April 9, 2019 / 08:37 AM IST

    ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్

    జనసేన జోరు : పాలకొల్లులో పవన్- అల్లు అర్జున్ ప్రచారం

    April 9, 2019 / 07:39 AM IST

    ఏపీలో ప్రచారం క్లయిమాక్స్ కు వచ్చింది. పార్టీల అధినేతలు అందరూ హోరాహోరీగా తిరుగుతున్నారు. ఇక జనసేన అధినేత, మామయ్య పవన్ కల్యాణ్ తో కలిసి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లును చూడగానే �

    టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయి

    April 9, 2019 / 07:03 AM IST

    గుంటూరు : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ తీరు చూస్తుంటే.. టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్  అన్నారు. పవన్ ని చంద్రబాబు పార్టనర్ అన్న జగన్.. వారిద్దరికి లోపా�

    జనసేన గెలుపు కోసం: మెగా అల్లుడు పూజలు

    April 9, 2019 / 02:32 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన మెగా హీరోలు.. వివిధ సంధర్భాల్లో తమ మద్దతును సోషల్ మీడియా ద్వారా.. మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.

    ఆలీ…ఇదేనా స్నేహమంటే : పవన్ కళ్యాణ్

    April 8, 2019 / 04:19 PM IST

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్  ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ  తెలుసు.

    జనసేనకు అల్లు అర్జున్ మద్దతు : పవన్ పరామర్శకు రేపు అమరావతి

    April 8, 2019 / 05:59 AM IST

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం అమరావతికి వెళుతున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరమార్శించనున్నారు. ఈ సందర్భంగా జనసేనకు మద్దతు తెలియచేయనున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కూడా మద్దతు ప్ర�

    ఓట్లు మహిళలవి..సీట్లు మాత్రం పురుషులకే 

    April 8, 2019 / 04:49 AM IST

    అమరావతి : మహిళా సాధికారత అంటే గప్పాలు కొట్టే నాయకులు ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మహిళా రిజర్వే

    డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారు : పవన్‌పై ఆరోపణలు

    April 7, 2019 / 01:50 PM IST

    చిత్తూరు : నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారని మోహన్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు అన్న మోహన్ బాబు.. జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. అం�

    స్ట్రీట్ లైట్లు ఆపడంపై పవన్ సీరియస్

    April 7, 2019 / 01:43 PM IST

    తాను ప్రచారం చేస్తుంటే స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారా ? అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్ట్రీట్ లైట్లు ఆపివేస్తారు ? దద్దమ్మల్లారా..మూర్ఖుల్లారా ? అంటూ మండిపడ్డారు. లైట్లు ఆపివేస్తే ఏం గుండెల్లో ఉన్న వెలు�

10TV Telugu News