Home » janasena
పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం చెలరేగింది. నర్సాపురం వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కారుపై రాళ్ల దాడి జరిగింది. దుండగులు రాళ్లు విసిరారు. జై జనసేన అంటూ
గుంటూరు : జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. చేతికి సెలైన్ సూదితోనే పవన్ ప్రచారం చేశారు. వడదెబ్బ కారణంగా శనివారం(ఏప్రిల్ 6, 2019) పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి చేర�
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు రెడీ అయ్యారు. ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.
పవన్ కళ్యాణ్ కొడుకు ‘అకిరా నందన్’ ఎమోషనల్గా స్పందించాడు. తండ్రికి సపోర్టుగా ఓ పోస్టు చేశాడు. ఫేస్ బుక్ ద్వారా చిన్న సందేశాన్ని ఇచ్చాడు అకీరా. వడదెబ్బ తగిలినా..సరైన నిద్ర లేకున్నా..ప్రచారం చేస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని తెల�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్లో తెలిపింది.
ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ అంటే ప్రత్యేకం కింద లెక్క. ఆ ప్రత్యేకం ఏమిటన్న విషయం జనాలకు తెలిసినా...
ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున సినీ నటుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. అల్లు అర్జున్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వడదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా జ్వరం వచ్చింది.
టీడీపీ, వైపీపీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తున్నారు.