Home » janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దైంది. నేడు(30 మార్చి 2019) శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల సమర శంకారావం సభకు పర్మిషన్ నిరాకరించిన కారణంగా పవన్ కళ్యాణ్ టూర్ను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చం�
విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా వేగి దివాకర్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనసేన అభ్యర్థి వేగి దివాకరరావు నామినేషన్పై జనసేన రెబల్ అభ్యర్థి బైయపురెడ్డి అశోక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో వేగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అనంతపురం నుంచి పోటీ చేయలేదు అనే విషయాన్ని వివరించ
ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత సాహసం చేయలేదు.. ఏ పార్టీ ఇంతలా కసితో హామీ ఇవ్వలేదు.. బహుశా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్టర్ ఇదే కావొచ్చు. దానికి ఆద్యులుగా జనసేన లీడర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలవనున్నారు. కారణం.. పార్టీ తరపున విశాఖ లోక్
జనసేన తరుపున విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటన చేశారు. విశాఖలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్టణానికి మేనిఫెస్టో తాను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోత
ఏపీ ఎన్నికల్లో ఈసారి మాజీ ఉద్యోగులు బరిలో నిలబడ్డారు. ఆయా పార్టీల్లో చేరి సీట్లు సంపాదించిన మాజీ ఉద్యోగుల జాబితా భారీగానే ఉంది. ఈ లిస్ట్లో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంది. నిన్న మొన్నటి వరకు వివిధ ప్రభుత్వ హోదాల్లో విధులు నిర్వహించి ప్రజాసే
మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�
జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎమ్మెల్యేలుగా చట్ట సభలకు వెళ్లాల్సిన మీరు పోలీసోళ్ల చొక్కాలు పట్టుకుంటున్నారే. ఒకవేళ రేపు పొరపాటున మీకు అధికారం వస్తే ఎవరినైనా బ్రతకనిస్తారా? రోడ్ల మీద తిరగనిస్తారా? అంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల
కామెడీ చేస్తున్నాడు… పోటీ ఏం చేస్తాడులే అనుకున్నారు అంతా.. రాజకీయ క్రీడలో అరటిపండు అంటూ ట్రోల్ చేశారు. అయితే 175స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టానని, తమకు వంద సీట్లకు పైగా వస్తాయని, ఏపీకి కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం కూడా స్టార్ట్ చేసేశాడు పా�