Home » janasena
మండలానికి ఒక ఇంచార్జ్ను నియమించడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు 20 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
పిఠాపురంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వచ్చారు.
అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించాలన్నారు. ఇరువురు నేతలూ సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు.
ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.
కాపులు అమాయకులు కాదు.. పవన్ కల్యాణ్ ను నమ్మరు.. రంగా అభిమానిని అని చెప్పుకునే పవన్.. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?
నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు. జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు.
తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా.
అధికారంలో ఉన్నాం కనుక అవినీతి చేశాం అంటే ఎలా..? బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది అక్కడ కూడా అవినీతి చేశారా..?