Home » january
Free supply of drinking water in Hyderabad : గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత తాగునీటి హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నూతన
Coronavirus vaccination in India may start in January భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి2021లో ప్రారంభమయ్యే అవకాశముందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII)సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. శనివారం ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న అదర్ పూనావాలా మాట�
Harley Davidson మోటార్ సైకిల్ అమ్మకాలను జనవరి 2021నుంచి మొదలుపెట్టనుంది ఆ సంస్థ. ఈ మేరకు శనివారం ప్రకటన చేస్తూ సేల్ సర్వీసెస్ కొనసాగిస్తున్నట్లు చెప్పింది. గత నెలలోనే హార్లీ డేవిడ్సన్, హీరో మోటోకార్ప్ తో ఒప్పందం కుదుర్చుకుని ఇండియాలో సంయుక్తంగా సేవల�
Sasikala Deposits 10 Crore Fine In Court అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ చెల్లించారు. శశికళ తరఫున ఆమె న్యాయవాదులు బెంగళూరు సెషన్స్ కోర్టులో 10కోట్ల 10వేల రూపాయలను
corona cases in India : వచ్చే ఏడాది జనవరి కల్లా భారతదేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం అంచనా వేసింది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కేసుల గ్రాఫ్ తగ్గుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో 81 వేల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని
cm ys jagan Review Land survey to begin on January 1, 2021 : శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న �
చెక్ బ్యాంకింగ్ ఫ్రాడ్ను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకురానుంది. 2021 జనవరి 1 నుంచి ఇది మొదలవుతుంది. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు. * ఈ పద్ధతి ప్రకారం.. రూ.50వేలు అంతకంటే ఎక్కువ చె�
ముందే ఎండకాలం వచ్చేసిందా ? అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే జనవరిలో మాసంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పగలు వేళ ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. శివరాత్రి జాగారంతో శివ..శివ అంటూ వెళ్లిపోవాల్సిన..చలి ముందే పారిపోయినట్లుంది. రాష్ట్రంల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. క్యురేటివ్ పిటిషన్ కూడా కొట్టేశారు
శామీర్పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.