-
Home » javelin throw
javelin throw
డైమండ్ లీగ్ 2024 ఫైనల్స్.. నీరజ్ చోప్రాకు మళ్లీ రెండో స్థానమే.. ఫ్రైజ్మనీ ఎంతంటే?
డైమండ్ లీగ్ 2024 ఫైనల్స్ లో భారత స్టార్ జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.
మరుగుజ్జు అని హేళన చేశారు.. ఇప్పుడు దేశానికి స్వర్ణం తెచ్చాడు
నవదీప్ తొలుత రెజ్లర్ కావాలని అనుకున్నాడట. కానీ, చిన్నతనంలోనే వెన్ను గాయం కారణంగా రెజ్లింగ్ కలను దూరం చేసుకున్నాడు.
‘కంగనా రనౌత్ ఆఫ్ స్పోర్ట్స్’ కామెంట్లపై సైనా నెహ్వాల్ కౌంటర్
జావెలిన్ త్రో అనేది ఒలింపిక్ క్రీడ అని తనకు తెలియదని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇటీవల అన్నారు. 2021లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు
భారత్-పాక్ స్టార్లు.. మైదానంలో ప్రత్యర్థులు.. బయట దోస్తులు..
పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు.
40 ఏళ్ల తరువాత ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్.. పాకిస్తాన్ సంబరాలు చూశారా..?
పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాకు రజతం.. ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ అథ్లెట్
ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు.
నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. బంఫర్ ఆఫర్ ప్రకటించిన రిషబ్ పంత్.. ఎవరికో తెలుసా?
పారిస్ ఒలింపిక్స్లో ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే క్యాష్ ప్రైజ్ ఇస్తానని టీమిండియా వికెట్ కీపర్ రిషల్ పంత్ ప్రకటించాడు. ఎవరికో తెలుసా?
నీరజ్ చోప్రా స్వర్ణం సాధిస్తాడా? నేటి భారత షెడ్యూల్ ఇదే..
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా– రాత్రి 11.55 గంటలకు..
జావెలిన్ త్రోలో ఒకే రోజు 2 పతకాలు.. నీరజ్ చోప్రాకు గోల్డ్, కిశోర్కు రజతం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. జావెలియన్ త్రోలో భారత్కు ఒకే రోజు రెండు పతకాలు వచ్చాయి.
Neeraj Chopra : జూరిచ్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల త్రోతో రెండో స్థానం
గోల్డెన్ బాయ్, భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నారు. జ్యూరిచ్ డైమండ్ లీగ్లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో 85.71 మీటర్ల బెస్ట్ త్రోతో రెండో స్థానం సాధించాడు....