Home » javelin throw
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా చారిత్రాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ 88.17 మీటర్ల త్రోతో మరో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన పేరును చరిత్రలో నిలుపుతూ గ్లోబల్ అథ్లెటిక్స్ మీట్లో బంగారు పతకం సాధించారు. ఆదివారం చోప్రా తన 2వ ప్రయత
పాఠశాలలో క్రీడాపోటీలు జరుగుతున్న సమయంలో జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది.
జావెలిన్ దిగ్గజ ఆటగాడు నీరజ్ చోప్రా ఫిన్లాండ్ వేదికగా జరిగిన కువార్టానె గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 86.69 మీటర్ల దూరం విసిరి పోటీలో ఉన్న టూబాగోకు చెందిన కెష్రన్ వాల్కట్, గ్రెనడాకు చెందిన వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీట�
ప్రస్తుతం ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్ దక్కింది. టోక్యో వేదికగా బంగారం గెలుచుకున్న నీరజ్.. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఆడిన తొలి ఈవెంట్ ఇదే. ఫిన్ లాండ్ వేదికగా జరిగిన ఈవెంట్ లో..
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గుజరాత్లోని ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్లోని తన పెట్రోల్ బంకులో నీరజ్ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల�
నీరజ్ చోప్రాకోసం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్ కి ముందు 450 రోజులు విదేశాల్లో శిక్షణ పొందారు చోప్రా. ఈ శిక్షణకి, ఒలింపిక్స్ లో పాల్గొనడానికి రూ.4,85,39,638 ఖర్చు చేసింది. ఇక 2019లో నీరవ్ చోప్రా మోచేతి శస్త్రచి
భారత్కు గోల్డ్ మెడల్.. వందేళ్లలో మొదటిసారి
నేడు (జులై23) జపాన్ లోని టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. కోచ్ లు ఇతర సిబ్బందితో కలిసి 228 అంది సభ్యుల బృదం జపాన్ వెళ్ళింది. ఈ 119 మంది ఆటగాళ్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళ క్రీడాకార