-
Home » Jawahar Reddy
Jawahar Reddy
టీటీడీలో ప్రకంపనలు.. మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు నోటీసులు
August 27, 2024 / 07:47 PM ISTగోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ నియామకం
June 7, 2024 / 09:48 AM ISTగతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.
ఏపీకి కొత్త సీఎస్ ఎవరు? సెలవుపై వెళ్లాలని జవహర్ రెడ్డికి ఆదేశం
June 6, 2024 / 03:33 PM ISTత్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది కొత్త ప్రభుత్వం.
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు
May 15, 2024 / 03:26 PM ISTElection Commission: పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ : ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి
December 2, 2023 / 06:14 PM ISTరాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
Jagananna Vasathi Deevena : జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదాకు అసలు కారణమిదే..
April 18, 2023 / 09:13 PM ISTJagananna Vasathi Deevena : సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
TTD EO : శ్రీవారి పుష్ప ప్రసాదానికి భక్తుల నుండి విశేష ఆదరణ
April 9, 2022 / 05:27 PM ISTటీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి గోశాల, అగరబత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో శ్రీవారి చిత్రపటాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
Tirumala Pakistan Currency : తిరుమల హుండీలో పాకిస్తాన్ కరెన్సీ అవాస్తవం, దర్శనాల సంఖ్య పెంచే ఆలోచన లేదు
July 23, 2021 / 01:05 PM ISTటీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్…
ఏపీలో కరోనా కేసుల వెనక అసలు విషయం బయటపెట్టిన వైద్య ఆరోగ్య కార్యదర్శి
April 29, 2020 / 02:03 AM ISTఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ
ఆ 4 జిల్లాలను వదలని కరోనా.. 66 శాతం కేసులు అక్కడే!
April 24, 2020 / 01:41 AM ISTఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా,…