Home » Jawahar Reddy
గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.
గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.
త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది కొత్త ప్రభుత్వం.
Election Commission: పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
Jagananna Vasathi Deevena : సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు జవహర్ రెడ్డి. రెండు రోజుల్లో ఏపీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారన్నారు జవహర్ రెడ్డి.
టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి గోశాల, అగరబత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో శ్రీవారి చిత్రపటాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్ర�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ�