Home » Jayaprakash Narayana
అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే.. అభివృద్ధి పెత్తందార్ల కోసం, ప్రజల కోసం కాదని అన్నారు. అసలు అభివృద్ధి ఎందుకు? అని విచిత్రమైన వాదన తీసుకొచ్చారు.
కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం పాక్షిక సమస్యగా చూస్తోందని..ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. పడుతూ లేస్తూ..బతుకుదాం అని అనుకుంటే పొరపాటని..కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతాయ�
మూడు రాజధానుల ప్రతిపాదన ఏపీ రాష్ట్రానికి మంచే జరుగుతుందన్నారు లోక్ సత్త అధినేత జయ ప్రకాష్ నారాయణ. ఏపీకి లాభమేనని తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరగడం మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి మహా నగరం కూడా అవసరమన్నారు. రాజధానిపై ప్రభుత్వం న�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉదృతం అవుతూనే ఉంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నియమించాలంటూ హైకోర్టు సూచనలు చేయగా.. అందుకు ఒప్పుకోలేదు ప్రభుత్వం. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి ఈ మేరకు ప్రభుత్వం అభిప్రాయం తెలిపింది. ఈ క్రమంలోనే తె
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కేసీఆర్పై విమర్శలు ఎక్కిపెడుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్గా ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసిఆర్ నిర్ణయానికి లోక్ సత్తాపార్టీ వ్యవ