Home » Jayashankar Bhupalpally
10 రోజుల వ్యవధిలో కేటీపీపీలో ఇది రెండో ప్రమాదం. వరుస ప్రమాదాలతో కేటీపీపీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరాపూర్ అడవుల్లో పులి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పశువుల మందపై పులి దాడి చేసింది. కొన్నిరోజులుగా పులి సంచరిస్తుండటంతో ట్రాకింగ్ కెమెరాలను అమర్చారు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మృతులు లావుడ్యా మంజు నాయక్ (తండ్రి) లావుడ్యా సారయ్య (పెద్ద కుమారుడు), లావుడ్యా భాస్కర్ (చిన్న కుమారుడు). ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస�
Three children who drank cool drink fell ill : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గుడేపల్లి గ్రామంలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని పరకాలలోని ప్రైవేట్ ఆస్పత�
వరస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. వాటికి కొనసాగింపుగా అన్నట్లు.. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 63 మంది ప్ర�
జయశంకర్ భూపాలపల్లి : అన్నదాత రోడ్డెక్కాడు.. జోలి పట్టి బిక్షమెత్తాడు.. గిట్టుబాటు ధర కోసమో.. పంట నష్ట పరిహారం కోసమో కాదు. ఆకలి తీర్చుకోవడానికి అంతకన్నా కాదు.. తహశీల్దారుకు లంచం ఇవ్వడానికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు దంపతుల భిక్షాటన రాష్ట