Home » JayShah
వన్డే ప్రపంచ కప్-2023లో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను సృష్టించుకుందామని జై షా అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన బీసీసీఐ.. ఇచ్చిన మాట ప్రకారం 1,47,000 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహకారాన్ని అందించింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ టికెట్ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత దేశంలో వన్డే ప్రపంచకప్ (ODI World cup) జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.