Home » JC Diwakar Reddy
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు.
అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని.. పోలీసులు రిమోట్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న పరి�
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ఆలోచించాలి...రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
జేసీ దివాకర్రెడ్డి అంటేనే పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. తనకేది అనిపిస్తే అది నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. అందులో రెండో ఆలోచనే ఉండదు. ఎవరికి ఏం చెప్పాలన్నా సంకోచం లేకుండా చెప్పేసి.. ఇక తన పని తాను చేసేశానని ఫీలైపోతారు. ఇప్పుడు తాజ
పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పాల్గోన్న సభలో జేసీ ఈ వివాదాస్పద వ్యాఖ్య
జేసీ దివాకర్రెడ్డి… కాంట్రవర్సీకి ఈయన కేరాఫ్ అడ్రస్. ఈయన నోరు విప్పితే అన్ని వివాదాలే. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. తాజాగా పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి సెంటరాఫ్ది న్యూస్గా మారిపోయారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం �
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పార్టీ చీఫ్ చంద్రబాబునే టార్గెట్ చేశారు. మమ్మల్ని ముంచింది చంద్రబాబే అని జేసీ అన్నారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు మమ్మల్ని సంకనాకించారని వాప�
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రెడ్లకు ఎక్కువ నామినేటేడ్
ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలనుకుంటున్నట్లు టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు ఉ�