JC Diwakar Reddy

    చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లో వైరస్ ప్రమాదకరమైంది : కొడాలి నాని

    February 2, 2020 / 11:00 AM IST

    చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లోవైరస్ ప్రమాదకరమైందని పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు.  రాష్ట్రంలో 55 లక్షలమందికి జగన్  ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియాలో  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మం

    మార్చి 20లోగా సీఎం జగన్‌ జైలుకెళ్తారు : జేసీ దివాకర్ రెడ్డి 

    February 2, 2020 / 04:15 AM IST

    మార్చి 20లోగా ఏపీ సీఎం జగన్‌ జైలుకెళ్తారని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. జగన్‌ ఎవరి మాటా వినరని.. ఆయన మూలాన రాష్ట్రమంతా నాశనమవుతోందని విరుచుకుపడ్డారు.

    జేసీకి సీఎం జగన్ మరో షాక్ : బస్సుల సీజ్ నుంచి తేరుకోక ముందే

    January 31, 2020 / 03:46 PM IST

    టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం

    3 రాజధానులు చేస్తే రాష్ట్రం శ్మశానమే అవుతుంది – జేసీ దివాకర రెడ్డి

    January 16, 2020 / 09:33 AM IST

    ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో  చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క  డీల్ లో  జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత

    సీఎంగా వైఎస్ భారతీ: మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    January 15, 2020 / 06:37 AM IST

    ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ పెంచే లీడర్స్‌లలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లీడర్..తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా మరో బాంబు పేల్చారు. సంవత్సరంలోపు వైఎస్ భారతీ ముఖ్యమంత్రి కావచ్

    సీఎం జగన్ నన్ను రోడ్డు మీద నిలబెట్టేలా చేస్తున్నారు – జేసీ

    January 12, 2020 / 10:54 AM IST

    రాజకీయంగా సీఎం జగన్ తనను ఏమి చేయలేడని..అయితే..ఆర్థికంగా రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. రాజధాని తరలింపు విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లా�

    అందుకే.. జేసీ పార్టీ మారుతున్నారా? 

    January 8, 2020 / 02:10 PM IST

    అనంతపురం రాజకీయాలంటే గుర్తొచ్చేవి రెండు కుటుంబాలు. ఒకటి పరిటాల, రెండోది జేసీ.. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ కుటుంబాలు ఇప్పుడు ఒకే పార్టీ.. అది కూడా తెలుగుదేశంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓ�

    అనంతలో జేసీ దివాకర్‌ హవా తగ్గిందా? 

    January 6, 2020 / 11:13 AM IST

    రాయలసీమలో టీడీపీకి పట్టున్న జిల్లా అనంతపురం ఒక్కటే. అక్కడ కూడా పార్టీ ఇప్పుడు ఆపత్కాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం, ఉర‌వ‌కొండ మిన‌హా ఎక్కడా పార్టీ విజయం సాధించలేదు. అయినా పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోవడంతో పార్టీకి �

    దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి

    January 6, 2020 / 08:18 AM IST

    బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి ఓ సూచన చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం నచ్చి.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి అని ఆయన సూచించారు. అంతేకాని.. కేసుల నుంచి తప్పి

    చంద్రబాబుకి మరో బిగ్ షాక్..? : జగన్ భయంతో బీజేపీలోకి మాజీ ఎంపీ…?

    January 6, 2020 / 01:57 AM IST

    జగన్‌ సర్కార్‌ తనను వేధిస్తుందంటూ నెత్తీనోరూ బాదుకుంటున్న జేసీ దివాకర్‌రెడ్డి… బీజేపీకి దగ్గరవుతున్నారా? కమలం కండువా కప్పుకుని వేధింపుల తప్పించుకోవాలని ప్లాన్‌ చేశారా? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం.. టీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్

10TV Telugu News