Home » JC Diwakar Reddy
జగన్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉన్నా తన బస్సులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కక్ష సాధింపు చర్యలు ఇంతవరకు తాను చూడలేదన్నారు. 2019, నవంబర్ 15వ తేదీ �
జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై మండి పడ్డారు. జేసీ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కావాలనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నా బస్సులనే ఎందుకు సీజ్ చేస్తున్నారు? కేవలం జేసీ ట్రావెల్స్ బస్స�
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ
ఏపీ సీఎం జగన్ పాలనకు టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కితాబిచ్చారు. ఆయన పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలని వెల్లడించారు. జగన్ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ మా అబ్బాయే అన్నారు. 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలనలో జగ�
కాంట్రవర్సీ కామెంట్స్ కి, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ రాజకీయాల గురించి, నాయకుల గురించి నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది. వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల
ఏపీ ఎన్నికల ఖర్చు ఎంత అంటే.. వేల కోట్లుగా చెబుతుంటారు.. వాస్తవంగా అయితే 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సంచలన కామెంట్లు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి.. 10 వేల కోట్లు పంచాయని.. ప్రతి ఒక్కరూ డబ్బులు అడిగినోళ్
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీని బతికించింది రెండు పథకాలే…ప్రజలు ఓటుకు రూ. 2 వేల 500 డిమాండ్ చేస్తున్నారంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం బాబు 120 స్కీములు ప్రవేశ పెట్టి..దాన ధర్మాలు చేశారు..ఆ�
అనంతపురం జిల్లాలో JC దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఎల్లనూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గర వీరంగం వేశారు. వైసీపీ నేతలపై తిట్లపురాణం అందుకున్నారు జేసీ. స్టేషన్లో ఉన్న వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై ఏకంగా దాడికి ప్రయత్నించారు జేసీ �