Home » JNU
జేఎన్యూ వైస్ ఛాన్స్లర్ను తొలగించాల్సిందేనంటున్నరు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. 2020, జనవరి 09వ తేదీ గురువారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశ
జేఎన్యూలో విద్యార్థులపై దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించి వచ్చిన దుండగుల ఆచూకీ వెల్లడవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
JNU(జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన
JNU ఆందోళనలపై స్పందించి తొలి అడుగేసిన దీపికా పదుకొణెకు ఎదురుదెబ్బ తగిలింది. ట్విట్టర్ వేదికగా ఆమెపై విరుచుకుపడుతున్నారు. సొంత నిర్మాణంలో యాసిడ్ బాధితురాలి కథాంశంతో తెరకెక్కిన చెపాక్.. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆమెపై వ్యతిరేకతను సినిమా రూప
జేఎన్యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే నేత కణిమొళి జేఎన్�
ఢిల్లీలోని JNU క్యాంపస్లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్ను గాయపరిచారు. బాధితులను పరామర్శించేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పదుకొనె అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దీపికా ఎవరిని విమర్శించలేదు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్�
JNUలో విద్యార్థులపై జరిగిన దాడి పట్ల పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఫ్రీ కశ్మీర్ అంటూ ఓ యువతి ప్లకార్డుతో దర్శనమిచ్చింది. ఈ ఘటనకు దాంతో ముడిపెట్టిన యువతిని సోషల్ మీడియా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. బీజేపీ ఆమెపై విమర్శల దాడి చేసింద�
ఢిల్లీలోని JNU క్యాంపస్లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్ను గాయపరిచారు. బాధితులను కలిసేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అక్కడికి వెళ్లారు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. గాయాలకు గురైన ఐషే ఘోష్�
50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు,కర్రలు,హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశ్ కీ గద్దారో కో, గోలీ మా�
ఢిల్లీలోని జేఎన్యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి జరిగిన విధ్వంసకాండ పక్కా ప్లాన్ ప్రకారంగానే జరిగిందనటానికి నిదర్శనంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులు పెరియార్, సబర్మతి హాస్టళ్లనే టార్గెట్ గా చేసుకున్న దుండగులు దాడులకు పాల�