Home » JNU
హాస్టల్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్ధులు గత నెల రోజులుగా చేస్తున్నఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ డిసెంబర్ 9, సోమవారం రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్ధులను పోలీసులు చెదరగొట్ట
దేశ రాజధానిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జేఎన్యూ విద్యార్థులు చేపట్టిన లాంగ్ మార్చ్ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వీరు పార్లమెంట్కు వెళ్లకుండా మొదట ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి..దూసుకొచ్చారు. వీరిని ని�
దేశ రాజధానిలో జేఎన్యూ విద్యార్థులు కదం తొక్కారు. వారి నినాదాలు, డప్పులు, పాటలతో దద్దరిల్లిపోయింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్ల క్లార్డులు ప్రదర్శిస్తూ..ర్యాలీగా వెళుతున్నారు. పార్లమెంట్ ముట్టడ
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్�
ఆర్థికశాస్త్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విసయం తెలిసిందే. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంప�
న్యూఢిల్లీ : మాజీ జేఎన్యూ నేత కన్హయ్య కుమార్పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చార్జ్షీట్ నమోదు చేసింది. ఆయనతో పాటు పలువురు జేఎన్యూ నేతలపై షీట్ నమోదు చేశారు. ఈయనతో పాటు 9మంది విద్యార్ధి నేతలపై చార్జ్ షీట్ నమోదైంది. దేశద్రోహం సహా ఇతర సెక్షన్ల �