Home » Job Vacancies
BOB Recruitment: 330 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. వాటిలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పదవులతో పాటు పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc., మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్టులవారిగా వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించారు. అభ్యర్థులు నోటిఫికేషన్ను పరిశీలించి దర�
అర్హులైన అభ్యర్ధులు నవంబరు 19 లోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iob.in పరిశీలించగలరు.
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18.11.2023 గా నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2024 మాసాల్లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు నోట్ ప్రెస్ అధికారిక వెబ్సైట్ cnpnashik.spmcil.com ద్వారా దరఖాస్తు చ�
శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను 85 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూ (కేటగిరీ వారీగా)కి పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులు. అంతేకాకుండా పనిలో అనుభం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఉండాలి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్, డిప్లొమా మైనింగ్& మైన్ సర్వేయ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే
ఎంపికైన డిప్యూటీ మేనేజర్కు నెలకు 40,000-1,40,000. మేనేజర్ పోస్టుకు నెలకు 50,000 నుండి 1,60,000 రూపాయలు, సీనియర్ మేనేజర్కు 60,000 నుండి 1,80,000 రూపాయల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు రూ. 1200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. S