Home » Job Vacancies
వయోపరిమితి 18 -24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్సీఎల్)/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానానికి సంబంధించి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
10వ తరగతితో పాటు సంబధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయసుకు సంబంధించి లాబొరేటరీ అటెండెంట్: 18-25 సంవత్సరాలు, టెక్నికల్ అసిస్టెంట్: 18-30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా ర�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అభ్యర్ధులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్.సి, ఎస్టీలకు 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది
అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000. నెలకు వేతనంగా చెల్లిస్తారు.
వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, ఇంజనీరింగ్లో డిప్లొమా, డిగ్రీ, మూడ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పీజీ డిప్లొమా, డిగ్రీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లేదంటే డిగ్రీ ఉత్తీర్ణులై రెండు సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాం