Home » jogi ramesh
లోకేశ్పై మంత్రి జోగి రమేశ్ ఫైర్..
కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం, టెక్కలిలో ఎవరెవరికి ఏమేం ఇచ్చారని జోగి రమేశ్ నిలదీశారు.
బీసీలకు ఏనాడైనా ఒక్క రాజ్యసభ టికెట్ ఇచ్చారా? క్యాబినెట్లో బీసీలకు జగన్ ఇచ్చినన్ని పదవులు చంద్రబాబు ఏనాడైనా ఇచ్చారా? పేదల రక్తాన్ని తాగే చంద్రబాబు పేదలను కోటీశ్వరుడిని చేస్తానంటే నమ్ముతారా? అని మంత్రి జోగిరమేష్ ప్రశ్నించారు.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.
Jogi Ramesh : తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీలోనూ ఇలాంటివి ఏర్పాటు చేసే విధంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి..
Jogi Ramesh : అందరినీ చంద్రబాబు దొడ్డిలో కట్టేస్తామంటే మోసం చేసినట్లు కాదా? 2024 లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎమ్మెల్యేగా గెలవడం కోసం..
బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పునరుద్ఘాటించారు.
Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్