Home » jogi ramesh
చంద్రబాబు, లోకేశ్కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని జోగి రమేశ్ ప్రకటించారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ..
గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన మాజీ ప్రజాప్రతినిధులు... ఇప్పుడు అవే కష్టాలను ఎదుర్కోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తనకు ఫోన్ చేయించారని, 15 లక్షల రూపాయలు ఇస్తేనే సమస్యను పరిష్కారిస్తామని అన్నారని తెలిపారు. డబ్బులు ఇచ్చాక ఫోన్..
జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Jogi Ramesh Comments : జతకట్టి కుట్రలు చేస్తున్నారు
భారీ మెజారిటీతో సీఎంగా జగన్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు. జూన్ 4 న కూటమిని ప్రజలు సమాధి చేస్తారు.
48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు.
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.