Home » jogi ramesh
విదేశాలకు వెళదామని కొందరు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు.
ఈ కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా వచ్చారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ను ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే.... ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది.
తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు.
ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని అన్నారు. అందుకే..
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం పట్ల మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.