వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ..
![వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు](https://10tv.in/wp-content/uploads/2024/08/YCP-leader-Jogi-Ramesh.jpg)
YCP leader Jogi Ramesh
YCP Leader Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో 15మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.