Home » YCP Leader
Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్పై మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఏడుగురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.
తప్పు ఎవరు చేసినా తప్పే.. ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
అయితే వైసీపీ అధినేత జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇంకా తేలడం లేదు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది.
వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వంశీకి గతంలో టైల్ బోన్ ఫ్రాక్చర్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంపై ఆయన తాజాగా స్పందించారు.