Home » join
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో �
జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతను తిరస్కరించాను. ఈ కారణం చేతనే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేక పోయాను. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కోసం పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదు
కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరనున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాయలసీమ నేత కాషాయ తీర్థం పుచ్చుకోవటానికి హస్తినకు చేరుకున్నారు.
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ వివాదం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటి వల్ల ప్రతికూలంగా ప్రభావానికి లోనయ్యాయి. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని జర్మనీ-ఇండియా అంగీకరిస్తున్నాయ�
బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఒకప్పుడు విధ్వేష ప్రసంగాలకు మారుపేరుగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపైనే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుండడం గమనార్హం. బీజేపీని వదిలేయనున్నట్లు ఎప్పుడో సంకేతాలు ఇచ్చిన వరుణ్ గాంధీకి తమ పార్టీలో చేరితే కీలక స్థానాన్ని ఇస్తామని ఎన్సీపీ, సమాజ్వాదీ పా�
కాంగ్రెస్ ప్రధాన వైరి పక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆ పార్టీకి చెందిన ఒక నేత ఈ యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత చార్య ప్రమోద్ కృష్ణమ్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా బుధవారం స్పందిస
జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆ�
రాహుల్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెసేతర పార్టీలు సైతం పాలు పంచుకుంటున్నాయి. యాత్ర ప్రారంభం రోజే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలు ఈ యాత్రకు మద్దతుగా రాహుల్తో కలిసి నడ�