-
Home » Journey
Journey
ఈ 'వాలంటైన్స్ డే'కి రీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో తెలుసా? ఏకంగా 9 సినిమాలు
ఈసారి వాలంటైన్స్ డే ప్రేమికులకు పండగే.. థియేటర్లలోకి ఏకంగా 9 సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అందులో మూడు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.
సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న నటుడు
నటుడు నానా పటేకర్ సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కెర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత?
Chandrayaan-3: అప్పుడే చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించిన చంద్రయాన్-3
ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..
అసలు పేరు.. పి.శేషాద్రి. ఆ పేరు చెబితే ఎవరా? అని అడగొచ్చు తిరుమలలో కూడా.
vaccine రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా..ఇంట్లోనే ఉండమంటే ఎలా ?: హైకోర్టు
రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్�
నాడు ఛీ కొట్టిన వారే నేడు జేజేలు పలుకుతున్నారు.. ఇండియా తొలి ట్రాన్స్ జెండర్ బ్యాండ్ మెంబర్ కోమల్ జగ్తాప్ సక్సెస్ స్టోరీ
A Braveheart’s Journey to India’s 1st Transgender Band: 6 ప్యాక్ బ్యాండ్ (6 Pack Band). దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ బ్యాండ్(Transgender Band). షమీర్ టాండన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన వై ఫిలిమ్స్ ఈ బ్యాండ్ ని 2016లో లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్�
పడిలేచిన కెరటం..జో బైడెన్ ప్రయాణం
https://youtu.be/FW66aGrUXzQ
రైళ్ల బోగీల మధ్య కప్లింగ్లపై కూర్చుని ప్రయాణిస్తున్న బాలిక..!! చూసి షాక్ అయిన అధికారులు
UP 14 year lalitpur girl goods trains couplings : రైలు బోగీల మధ్య ఉండే కప్లింగ్ లపై కూర్చుని ఉన్న బాలికను చూసిన రైల్వే సిబ్బంది షాక్ అయ్యారు. రెండు బోగీల మధ్య ఎవరో ఉన్నట్లుగా అనిపించగా రైల్వే సిబ్బంది బాగా పరీక్షగా చూడగా అక్కడ కప్లింగ్ పై ఓ బాలిక గుర్తించి షాక్ అయ్యారు. రై�
భార్యను హత్య చేసి శవంతో స్కూటీపై 10 కి.మీ ప్రయాణం
husband killed wife : గుజరాత్ రాజ్కోట్లో దారుణం జరిగింది. భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీపై వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్కోట్ పలితాన సమ
భారతీయ రైల్వే తొలి ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ : చేత్తో ముట్టుకోనక్కర్లా..కరోనా రాదు
కరోనా..మనిషి జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, ఏది తినాలి, ఎలా ఉండాన్నా..ఇలా అన్ని విషయంలో ఆచి తూచి అడుగేయాల్సి వస్తోంది. మనుషుల జీవితంలో పెను మార్పులకు నాంది పలికింది కోరోనా వైరస్. ఈ మార్పుల్లో భాగం�