Home » Judgment
AP Panchayat Elections .. SEC Writ Petition on High Court Judgment : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ వెనక్కి తగ్గలేదు. కోర్ట్ తీర్పుపై ఎస్ఈసీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. కరోనా వ్యాక్�
UP : falling love crime supreme court comments : ప్రేమిస్తే చంపేస్తారా? అంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రేమలో పడినందుకు ప్రాణాలు తీసేయటం.. సరికాదనీ..ఈ కారణంగా ఏ వ్యక్తినీ శిక్షించే అర్హత ఎవరికీ లేదంటూ సుప్రీంకోర్టు మరోమారు తేల్చి చెప్పిం�
9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకేత్తెంచిన హాజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెబుతుందా ? లేదా ? అనే తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. కోర్టు పరిసర ప్�
హాజీపూర్ వరుస హత్య కేసులో విచారణ ముగిసింది. ఫోరెన్సిక్ రిపోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పోలీసులు అందచేశారు. సెల్ టవర్ లోకేషన్, కీలక సాక్ష్యాలను అందచేశారు. మొత్తం రెండు నెలల పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. 300 మంది సాక్షులను వాంగ�
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్�
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
అయోధ్యలో గంభీర వాతావరణం నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతోంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం తరపున, కార్మికుల సంఘాల తరపున అడ్వకేట్స్ వాదించారు. ఇరువురు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్�
వాషింగ్టన్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వేలాదిమంది విద్యార్ధుల ఆశలను తుడిచిపెట్టేసింది. వందలాది తెలుగు విద్యార్ధుల జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 20 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవర�