Home » JUSTICE NV RAMANA
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం (జూన్ 11)న హైదరాబాద్ రానున్నారు. ఆయన సీజే అయ్యాక తొలిసారి హైదరాబాద్ నగరానికి రానున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ 2021, ఏప్రిల్ 24వ తేదీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది.
భారత సుప్రీంకోర్టు తదుపరి 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజేఐగా కొనసాగుతున్న ఎస్ఏ బోబ్డే పదవికాలం నేటితో ముగుస్తుం
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ(నూతల పాటి వెంకటరమణ) నియామకం ఖరారైంది. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్నాథ�
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న రిటైర్ అవుతుండగా.. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని న్యాయశాఖకు సిఫార�
మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలై ఎన్జీవో సంస్థ కామన్ కాజ్ మరికొందరు సుప్రీకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఇప్పుడు మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్�