Home » Justice
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. దేశంలో ఉన్న చట్టాలు నిందితులకు భయం పుట్టించలేదు. అయితే ఇన్స్టంట్�
దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్�
దిశ ఉదంతం ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దిశా నిందితుల ఎన్ కౌంటర్పై ఆయన స్పందించారు. 2019, డిసెంబర్ 06వ తేదీన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారాయన. నలుగురు ముష్కరు
దిశా హత్యాచారం కేసులో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయస్థాయి నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జరిగింది అత్యంత దారుణ ఘటనగా �
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �
ఆ ఊరికి అతడే రాజు.. మంత్రి.. అతడు చెప్పిందే వేదం, పంచాయతీ. చెప్పిందే తీర్పు.. వేసిందే శిక్ష. చట్టాలు, కోర్టులు ఉన్నా.. ఆ ఊరి పొలిమేర దాటవు. అంతా అతడి కనుసన్నల్లోనే
తెలంగాణలో ఇంటర్మీడియట్ మంటలు చల్లారలేదు.
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని
హైదరాబాద్ : చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు, పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాలను అనుసరించి..లైగింక వేధింపుల కేసుల్లో చిన్నారులకు వెంటనే న్యాయం అందించేం�
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నల్లచొక్కా ధరించి దీక్ష ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ బాబు…దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో చేపట్టిన ఈ దీక్షను హస్తినకు మార్చారు. ఏపీ భ�