Home » Jyotiraditya Scindia
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబ�
ఇప్పటికే మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యా సింధియాలకు కేటాయిస్తూ మోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ది శాఖా మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు.
రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్ గోల, పొల్యూషన్ బాధ లేకుండా ఎంచక్కా మన కారు గాల్లో ఎగిరిపోగలిగితే ఎంత బావుంటుందో కదా. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అదే నిజమైతే బాగుంటుంది కదూ.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 43మందిలో మధ్యప్రదేశ్, బిహార్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్ లు కూడా ఉన్నారు.
బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం.. ఉన్నత విద్యావంతులకు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పులో వెనుకబడ�
Scindia బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్లో ఉంటే ఎప్పటికైనా మధ్యప్రదేశ్ సీఎం అయ్యేవారని సోమవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింధియా గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ ఈ మాటలు అని ఉంటే బాగుండేదని,పరిస్థితి వే
ఏడాది క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కమల్ నాథ్ సర్కార్ కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహాంపై ఇవాళ రాహుల్ గాంధీ మౌనం వీడారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�
రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వ�