Home » Jyotiraditya Scindia
మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం(EOW) గురువారం కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు రీ ఓపెన్ చేసింది. ఓ స్థలాన్ని అమ్మేందుకు గాను తప్పుడు సర్టిఫికేర్టులు పుట్టించారనే ఆరోపణతో వారిపై గతంలోనే ఫోర్జరీ కేసు నమోదైంది. బుధవారం క�
బీజేపీ బ్యాక్ డోర్ (దొడ్డిదారి) రాజకీయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటమే తప్ప రాజ్యాంగపరంగా ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎదురొడ్డి అధికారంలోకి రావటం చేతకాదని మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా సరిగ్గా ఎనిమిది నెలల క్రితం BJPపై తీవ్�
కాంగ్రెస్ పార్టీకి జ్యతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రాజ్యసభసీట్ల కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అంతర్గతపోరు సాగుతున్న సమయంలో అదునుచూసిఅమిత్ షా తీసిన దెబ్బ ఇది. సింధ�
కేంద్ర మంత్రి వర్గంలోకి జ్యోతిరాదిత్యసింధియా ఎంటర్ కానున్నారా?మధ్యప్రదేశ్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం జోతిరాదిత్యాను కేంద్ర కేబినెట్ లో కూర్చోబెడుతుందా? సీఎం కమల్నాథ్కు రెబల్ గా మారిన సింధియా 17మంది ఎమ్మెల్యేలతో సహా ప్రభుత్వం ను�
బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�
మధ్యప్రదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కోసం బీజేపీ కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. రాష్ట్రంలో తలెత్తిని రాజకీయ సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పావులు కదుపుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థి
ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా తమ కూటమిలో ఉందంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ‘మాకు రెండు సీట్లు వదిలేశామని అఖిలేశ్ భావిస్తే, మేము కూడా