Home » K Chandrashekar Rao
బీఆర్ఎస్పై, కేసీఆర్పై సభలో సీఎం రేవంత్, ఉత్తమ్ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు తాము అక్కడ లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించిందని చెబుతున్నారు.
"ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖర్ రావు గుర్తించారు. అందుకే బయటికి వచ్చి మళ్లీ జల వివాదం రేపుతున్నారు" అని అన్నారు.
గాడ్ ఫాదర్స్ లేకపోయినా చాకచక్యంతో అవకాశాలను అందిపుచ్చుకుని తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఈ ఇద్దరు నేతలు.
పాలేరులో ఎమ్మెల్యే చేస్తే, ఐదేళ్ళు పెత్తనం ఇస్తే, ఒక్క సీటు తప్ప, అన్ని సీట్లు ఓడిపోయారు. ఎవరికి ఎవరు మోసం చేశారో ప్రజలే ఆలోచించాలి. CM KCR
ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి చావు నోట్లో తలపెట్టి సాధించాం. ఉత్తగానే తెలంగాణ ఇవ్వలే. ఎంతోమంది పిల్లల చావులకు కారణం అయ్యారు. CM KCR
అభివృద్ధి ఆగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి. గెలుస్తుంది. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం. CM KCR
మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. CM KCR
ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. CM KCR
గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల పరిస్థితి మారలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే ప్రజల పరిస్థితి మారింది. Harish Rao Thanneeru
యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ కు చికిత్స అందుతోంది. CM KCR