Home » K Chandrashekar Rao
Ration Cards : రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.
Bandi Sanjay : సుష్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చింది. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది.
YS Sharmila : రిజర్వేషన్లు పెంపు అని మైనారిటీలను మోసం చేశారు. పోడు పట్టాలు ఆశ చూపి గిరిజనులను మోసం చేశారు.
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.
Revanth Reddy : అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది.
CM KCR : కొంతమంది మూర్ఖులు అమరుల స్థూపంపై నన్ను విమర్శించారు. యునిక్ గా ఉండాలని.. శాశ్వతంగా ఉండేలా.. డిజైన్ చేశాం.
YS Sharmila : ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేళ్లు పట్టింది.
Gruhalakshmi Housing Scheme : ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
Revanth Reddy : తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు.
Rythu Bandhu : పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.