Home » kadapa
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు రేపు (నవంబర్ 29,2021) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రాబోయే..
అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని సీఎంని..
కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో ఖాజీపేట మండల పరిధిలోని 13 మంది వైసీపీ సర్పంచులు రాజీనామా చేశారు.
వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక ఇల్లు కూలిపోయాయి
భారీ వర్షాలు, వరదలతో కడప జిల్లాలో జమ్మలమడుగు పెన్నా నది బ్రిడ్జి కుంగింది. జమ్మలమడుగు - ముద్దనూరు రోడ్ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాకపోకలు నిలిపి వేశారు.
కడప జిల్లా రాజంపేట చేయ్యేరు వరద ఘటనలో 26 మంది మృతి చెందిన అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన 26 మందిలో నిన్నటివరకు 12 మృతదేహాలు, నేడు 9 మృతదేహాలు లభ్యం అయ్యాయి.
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) నుండి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాన్నం నుండి తిరుపతిలో పర్యటించనున్నారు.