Home » kadapa
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఆరవ రోజు కూడా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. జిల్లాస్థాయి అధికారిని విచారించిన అధికారులు.. అనుమానాస్పద వాహనం వివరాలు, హత్య జరిగిన తర్వాత ఫోటోలు ఎవరు తీసా�
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
ఏపీలో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 913 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.
కడప జిల్లాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏర్పడిన పీఠాధిపతి వివాదాన్ని కొంతమంది కావాలనే సృష్టించారా? ఆస్తులపై ఆధిపత్యం కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే ఈ వివాదాన్ని తెరప
కాసుల కక్కుర్తే ముఖ్యం.. దోచుకోవడమే లక్ష్యం.. కాసులుంటేనే వైద్యం.. కరోనా అని వస్తే చాలు.. వాళ్లే వారికి క్యాష్బ్యాంక్. కడపలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా దోపిడీ షురూ చేశాయి.
హనుమంతునికి వేదాలు చెప్తున్నట్లుగా ఉందని వీ రామ బ్రహ్మం అనే కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ..
Vontimitta Temple Closed, Due to Corona : దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చ�
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్ధులపై యాజమాన్యం కొరడా ఝులిపించింది. 12 మంది విద్యార్ధులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. అన్నీ మలమల మాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు మనుషులు గొడుగులు, క్యాపులు వినియోగిస్తున్నారు. మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఎండలకు మలమల మాడాల్సిందేనా? ఎండల ధాటికి అవి బతికే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు ఆ ర