Home » kadapa
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడపలో దూకుడు పెంచారు. ఇప్పటికే మాజీ డ్రైవర్ దస్తగిరిని, దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారించిన సీబీఐ అధికారులు.
భారీ వర్షం... జలదిగ్బంధంలో కడప
బ్రహ్మంగారి మఠం ఎంపిక వివాదం ఇంకా సమసిపోలేదు. పలు దఫాలుగా చర్చలు జరిగినా...సఫలం కాలేదు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ తనకు మఠాధిపతం ఇవ్వాల్సిందేనంటు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే...పోలీసులకే బురిడీ కొట్టి అర్ధరాత్రి 12 గంటలకు మారుతి మహాలక్ష్
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఈరోజు కూడా కొనసాగింది. 17వ రోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆరుగురు అనుమానితులను ప్రశ్నించారు.
ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.
కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు.
కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది.
కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున�
Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశుల�