Home » kakani govardhan reddy
Kakani Govardhan Reddy: సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
మొన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు రకరకాల డ్రామాలు ఆడారని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు జైలుకి వెళ్తే 150 మంది చనిపోయారని సిగ్గు లేకుండా..
ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడైందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆస్పపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల 8 మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొ
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఇతర పార్టీలన్నీ కలిసి వచ్చి తమపై పోటీ చేసినా తామే గెలుస్తామని చెప్పారు.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు.
Kakani Govardhan Reddy : పవన్ కళ్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటలు మేం పట్టించుకోము.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.
సోమవారం నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణితోపాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిపై విమర్శలు చేశారు.
నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ కేసు విషయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులో ఫైల్స్ చోరీ కేసు విషయంలో కాకాణి అన్ని అబద్దాలు చెబతున్నారని ఈ చోరీపై ముద్దాయిగా ఉన్నా కాకాణికే సీబీఐ