Home » Kaleshwaram
కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు 41 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గోదావరి బేసిన్ లో లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టారు. Uttam Kumar Reddy
ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పదేళ్లు పక్కన పెట్టారు. రూ.27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క చుక్క నీరు ఇచ్చారా?
హరీశ్ రావుపై కవిత తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
Telangan Assembly : రెండోరోజు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ లోపల, బయట భారీగా మార్షల్స్ మోహరించారు.
లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ రంగంలోకి దిగితే..ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని..అందుకే ఇప్పుడే కేసీఆర్ను ప్రజల్లోకి తెచ్చి..పబ్లిక్లో గులాబీ బాస్కు ఉన్న హైప్ను తగ్గించాలనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు - వాస్తవాలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాళేశ్వరం రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించిందని ఎన్నికలకు ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్.
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
ప్రభుత్వం ఇచ్చిన వివరాలు ఒకలా...కేసీఆర్, ఈటల, హరీశ్ చెప్పిన డీటెయిల్స్ మరోలా ఉండటంతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అనుకుంటుందట పీసీ ఘోష్ కమిషన్.