Home » Kaleshwaram Commission
ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్తే తగిన ఆధారాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాము కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక కావాలని సీఎస్ను కోరామని చెప్పేందుకే హరీశ్రావు, కేసీఆర్ పేర్లతో వేర్వేరుగా లేఖలు ఇచ్చారట.
సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారని పేర్కొన్న కమిషన్.. ఎవరెవరు బాధ్యులో పేర్లనుసైతం తన నివేదికలో పేర్కొంది.
పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు.
రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్ కుమార్ సహా పలువురు ఉన్నారు.
కేసీఆర్ ను అడిగేందుకు కమిషన్ 25కు పైగా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం.
కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు?
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం హాజరయ్యారు.