Home » Kalvakuntla Kavitha
మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు.లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండ
అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
పార్లమెంటులో ఆయా అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు ఎంతగా అడుగుతున్నా మోదీ దాని గురించి కనీసం మాట్లాడలేదని కవిత అన్నారు. అదానీ అంశంపై జవాబు చెప్పలేదని విమర్శించారు. రైతుల గురించి మోదీ అసత్యాలు చెప్పారని అన్నారు. దేశంలో రైతులకు అందిస్తున్న ఆర్
బుచ్చిబాబు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర వహించాడని, దీని ద్వారా హైదరాబాద్కు చెందిన పలు మద్యం సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మంగళవారం రాత�
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.
టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ, కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో...
రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఐతే.. స్థానిక కోటాలో ఎమ్మెల్సీగానే బరిలోకి