Home » kamareddy district
అడవిలో వేటకోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంటలపాటు నరకయాతన అనుభవించిన రాజును రెస్క్యూ ఆపరేషన్ తో అధికారులు బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించ�
ఓ పాము శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ తర్వాత శివలింగంపై పడగ విప్పి నిలబడింది. గంటకు పైగా శివలింగాన్ని స్పృశిస్తూ ఉండిపోయింది.
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నేటితో ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సాయంత్రం సమయంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం ప�
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా ఉంది కామారెడ్డిలో కొందరు వ్యక్తుల ప్రవర్తన. కామారెడ్డి జిల్లాలో హోటల్లో బిర్యానీ రుచిగా లేదని కొందరు వ్యక్తులు ఆహోటల్లో వంట చేసిన వ్యక్తిని, వెయిటర్లను, యజమానిని చితకబాది... ఆనక ఫర్వీచర్ ధ్వంసం చేసి�
కామారెడ్డి పట్టణంలోని ఓ లాడ్జిలో మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రామాయంపేటకు చెందిన...
అనారోగ్యానికి గురైన ఒక రైతు ఆస్పత్రుల ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమాలను అరికట్లాల్సిన పోలీసులే అక్రమాలు చేసే కేటుగాళ్లనుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న నలుగురు కానిస్టేబుల్స్ ను ఎస్పీ సస్పెండ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్త
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం పాజిటివిటీ కలిగించే అంశమే కానీ ప్రజలలో కరోనా భయం మాత్రం వీడడం లేదు. మహమ్మారి బారినపడి కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోతున్నాయి. వివిధ రంగాలలో నిపుణులతో పాట�