Home » kamareddy
తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అతడి నమూనాలు ల్యాబ్కు పంపగా, ఈరోజు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు రావటం కలకలం రేపింది.
ఒక పక్క మంత్రాలు, భూతవైద్యాలు లేవంటూ ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం కల్పిస్తున్నా ఇంకా సమాజంలో మార్పు రావడం లేదు. ఈ పేరుతో ఇప్పటికీ దురాగతాలు కొనసాగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం.
ఫేస్ బుక్ లో ఉన్న ఓ ప్రకటన చూసి లోన్ కోసం ఫోన్ చేయడంతో 4 లక్షలు ఇస్తామని రాజేశ్వరిని సైబర్ మోసగాడు నమ్మించాడు. ఫొటో, ఆధార్ కార్డు పంపడంతో పాటు జీఎస్టీ కింద 40,000 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు.
మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ చావుకు ఏడుగురు కారణమని చెపుతూ సెల్ఫీ వీడియో విడుదలచేసి తల్లి
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మున్సిపల్ చైర్మన్కు వ్యతిరేకంగా ఫేస్బుక్ పోస్టు చేశాడు. ఇందులో సంతోష్ హస్తం ఉందని ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే
బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామన్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అరెస్ట్ చెయ్యలేదని చెప్పడం సరికాదన్నారు.
కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీ కొడుకులు ఈరోజు తెల్లవారుఝామున ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి స్వస్ధలం రామయం పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్
కామారెడ్డి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
తల్లి, కొడుకు ఆత్మహత్య.. ఏడుగురిపై కేసు నమోదు.!