Home » Kanpur
కాన్పూర్ నగరంలోని మోతిఝీల్ ప్రాంతంలో బుధవారం యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పర్యటన ఉంది. ‘తిరంగ యాత్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆయన రాక కోసం పె�
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో బుధవారం తిరంగా యాత్ర జరుగుతుండగా పరస్పరం గొడవలకు దిగారు. మోతీలాల్ ఏరియాలో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్ను స్వాగతించేందుకు గానూ అక్కడికి చేరుకున్నారు. అలా యాత్ర జరగాల్సి ఉండగా.. రెండు వాహనాలు ఒకటికొకటి ఢీక
అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తెచ్చుకునేందుకు లీవ్ కావాలని కోరాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. దీనికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇటీవల ఉదయ్పూర్లో జరిగిన కన్హయ్య లాల్ హత్యతో పాక్కు చెందిన ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అక్కడి సంస్థలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో మన దేశంలో పాక్ సంస్థకు విరాళాలు సేకరిస్తున్నఅంశం సంచలనంగా మారింది.
ఉత్తర ప్రదేశ్లోని ఒక మహిళా ఎస్సై... వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వ్యాపారస్తులను వదిలిపెట్టటానికి లక్షలాది రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
బ్యూరోక్రటిక్ రీషఫుల్ లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లక్నో, కాన్పూర్, గోరఖ్పూర్ లతో పాటు మరో 6 ప్రాంతాలకు చెందిన అధికారులు ఉన్నారు.
ఓవైపు మసీదులు–మందిరాల మధ్య వివాదాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడికి గుడిని తెగనమ్మేశాడు అనే ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన వ్యక్తి ఉత్తర�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్వీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇండియాలోని తన ఇంటిని సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో పెట్టిన యువకుడు... ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలను న్యూజెర్సీ నుంచి సీసీటీవీలో లైవ్ చూసి పోలీసులకు పట్టిచ్చిన ఘటన కాన్పూర్ లో చో
పీయూష్ జైన్...ఈయన గురించి ఇప్పుడు స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు..వారం రోజుల క్రితం వరకు కేవలం ఓ సెంటు వ్యాపారి మాత్రమే...ఇప్పుడు నేషన్ వైడ్గా ఈయన హెడ్లైన్ న్యూస్గా మారిపోయా