Karachi

    కరాచీలోనే దావూద్ ఇబ్రహీం.. తొలిసారి ఒప్పుకున్న పాకిస్తాన్‌

    August 23, 2020 / 08:01 AM IST

    అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ ఈ విషయాన్ని తొలిసారిగా అంగీకరించింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల కొత్త జాబితాను విడుదల చేయగా.. అందులో దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. కరాచీలోని క్లిఫ్టన్

    మంచి దొంగలు : దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు

    June 16, 2020 / 08:32 PM IST

    దొంగలు మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. దయ, జాలి, కనికరం ఏమీ ఉండవు. వినకపోతే చితగ్గొడుతారు. అడ్డొస్తే చంపి విలువైన వస్తువుల్ని దోచుకెళ్తారు. కానీ పాకిస్తాన్‌లోని కరాచీలో మాత్రం ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గ�

    రైల్లో మంటలు : 65కి పెరిగిన మృతుల సంఖ్య

    October 31, 2019 / 05:42 AM IST

    పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 62మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

    చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ

    March 21, 2019 / 03:25 AM IST

    నోటు అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం.. అదే నోటు కోసం 24 గంటలూ కష్టపడతాం.. ఎవరైనా నోట్లు ఇస్తే మంచివో కాదో చెక్ చేసుకుంటాం.. అలాంటిది పాకిస్తాన్ మాత్రం భారత్ తో ఆర్థిక యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ లోని పెండ్లికార్డులు ప్రింట్ చేసే ప్రింటింగ

    తీహార్ జైలు రెడీగా ఉంది : భారత్ కు దావూద్!

    March 16, 2019 / 02:16 PM IST

    ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు తమంతటి శాంతివంతమైన దేశం లేదని ప్రపంచానికి కలరింగ్ ఇస్తున్నపాక్ కు భారత అధికారులు శనివారం(మార్చి-16,2019) గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు గాలి కబుర్లు చెప్పడం కాదని, నిజంగా ఉగ్రవాదులపై

    హ్యాపీగా జీవించవచ్చు : భారత్ లో నివాస అనుకూల నగరాల్లో హైదరాబాద్ నెం.1

    March 14, 2019 / 10:58 AM IST

    భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్  చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�

    బోర్డర్ లో యుద్ధ వాతావరణం : పాక్ స్టాక్ మార్కెట్ ఢమాల్

    February 27, 2019 / 09:36 AM IST

    కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి

10TV Telugu News