Home » Karimnagar
Minister Gangula Kamalakar Joined hospital, due to stones in kidney : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి , పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమాలకర్ అస్వస్ధతకు గురయ్యారు. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం వల్ల ఆయన మంగళవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై మరింత పూర్తి
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది.
హైదరాబాద్ నుంచి కరీంనగర్కు సరఫరా అవుతున్న గన్పౌడర్ కేసును పోలీసులు పట్టుకున్నా.. దర్యాప్తు మాత్రం ముందుకు కదలడం లేదు. గన్పౌడర్ కరీంనగర్లో ఎక్కడికి సరఫరా అవుతుంది?. అక్కడ ఎంత మంది చేతులు మారుతుంది?. ప్రమాదకర పౌడర్ నక్సల్స్కు ఏమైనా చేరు
snatch gold Mangal sutram chain woman : ఓ వ్యక్తి ఉచితం చీరలు పంచుతున్నారని వెళ్లిన ఓ మహిళలకు టోకరా వేశాడో కేటుగాడు.చీరలు ఇస్తున్నారని తెలిసి వెళ్లితే..మెడలో బంగారు పుస్తెల తాడును పోగొట్టుకుని వెర్రిమొహం వేసిన మహిళ ఘటన తెలంగాణలో కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్లో
Karimnagar Chegurthi village : కరోనా తగ్గిపోయిందని అనుకుంటున్నారా ? వారికి నిజంగా ఇదో హెచ్చరికలాంటిదే. ఒకే ఊరిలో 33 మంది వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో ఈ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేస
lawyer Vaman Rao couple Murder : పక్కా ప్లాన్ వేశారు. పర్ఫెక్ట్గా స్కెచ్ అమలు చేశారు. తమ అక్రమాలకు అడ్డుగా నిలబడిన లాయర్ వామన్ రావును, ఆయన భార్యను అత్యంత దారుణంగా అడ్డు తొలగించుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ హత్యలను తలపించే రీతిలో కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై �
highcourt lawyer couple murder case: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల వెనుక టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ హస్తం ఉన్నట్టు పోలీసులు తేల్చారు. కుంట శ్రీనివాస్ తనను హత్య చేశాడని చనిపోయే ముందు వామన
Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతోంది. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీల
Special trains to Tirupati : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్-తి�
Telangana : karimnagar farmer magic rice : అమ్మా ఆకలేస్తోందే అని బిడ్డ అంటే ఒక్క పావుగంటరా..ఇప్పుడే వేడి వేడిగా పెడతాను అంటుంది తల్లి. కానీ పిల్లాడు అలా అన్నం అడగ్గానే..అస్సలు బియ్యాన్ని ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోతే..ఇలా క్షణాల్లో బిడ్డకు అన్నం పెట్టేస్తే..భలే ఉం�