Home » Karnataka assembly elections Results
కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్ను ఓడించి కేసీఆర్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12గంటల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. హంగ్ ఏర్పడే అవకాశం ఉందా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉం�